Posted by admin on 2023-11-25 06:10:42 | Last Updated by admin on 2025-07-08 01:51:47
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 282
ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్ లో భారీనగదు పై దృష్టి పెట్టింది. ప్రతి పార్టీ ఎన్నికలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేల నగదు నిల్వలు ఉంచారు. వీటన్నింటి పై నిఘా ఉంచింది. పతంగి పార్టీకి ఎప్పటి నుంచో కోహినూర్ గ్రూప్ ,కింగ్స్ గ్రూప్ అధినేతలు బినామిలుగా ఉన్నారనే అరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టు పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేశారు. ఫలక్ నుమా, శాస్ట్రీ పురం లో 4 టీంలు తనిఖీలు చేస్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వీరి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజక వర్గం బీజేపీ అభ్యర్ధి తోకల శ్రీనివాస్ రెడ్డి గెలుపు అంచుల్లో ఉన్నారు. ఈ నగదు అంతా శ్రాస్ట్రీ పురం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధికి చేరుతుందని సమాచారం అందుకున్న ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడికి వీరికి దగ్గర సంబందాలు ఉండటంతో ఈ దాడులు పైలట్ రోహిత్ పై కూడా జరగుతున్నట్లు పుకార్లు వచ్చాయి.
Telugu latest News | Crime News | Scams | Telangana War 2023